నేడు మేడారం సందర్శనకు సిఎం రాక

– ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క ములుగు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 22: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మేడారం సందర్శించనున్నారు. సిఎం పర్యటన నేపథ్యంలో పంచాయితి రాజ్, గ్రాణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ, గ్రాణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ…
