Tag #CM Revanth #JP Nadda #Urea

దేశీయ యూరియా కోటా పెంచండి

– కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్‌ రెడ్డి వినతి దిల్లీ, ప్రజాతంత్ర, జులై 8: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జె.పి.నడ్డాకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని దిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం…