రాష్ట్ర సంపద కొల్లగొడుతున్న రేవంత్

- కాంగ్రెస్ ఎన్నికల ఫండ్ కోసం తరలింపు – బీజేపీ ఎంపీ ఈటల ఘాటు విమర్శలు వరంగల్,ప్రజాతంత్ర,ఏప్రిల్4: రాష్ట్ర ప్రజల సంపదను రేవంత్ రెడ్డి కొల్లగొడుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపణలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజల సంపదను తరలిస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు, ఫీజు రీయింబర్స్మెంట్ సహా పలు అంశాలపై సీఎంకు…
