పీయూష్గోయల్ను ఆహ్వానించిన సీఎం రేవంత్

మర్యాదపూర్వక భేటీలో పలు అంశాలు చర్చ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై1: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను సీఎం రేవంత్ తన నివాసానికి ఆహ్వానించారు. ఈక్రమంలో జూలై 1వ తేదీ సోమవారం జూబ్లీహిల్స్ లోని తన…
