అసంపూర్తి సమాచారంతో తప్పుదోవ పట్టిస్తారా?

– బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్ ఫైర్ – ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి: స్సీకర్కు వినతి – ‘కాళేశ్వరం‘ నివేదికపై శాసనసలో చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31: అసంపూర్తి సమాచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై…
