Tag #CM Revanth # conservation cow # review meeting

గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించండి

-ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు -తొలి దశలో నాలుగు ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు – సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించారు.…