Tag #CM Revanth #condolence #Ex-MLA Konda Laxmareddy death

కొండా లక్ష్మారెడ్డి సేవలు చిరస్మరణీయం

– ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మా రెడ్డి మృతికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వార్తా ఏజెన్సీ స్థాపకుడిగా, శాసన సభ్యుడిగా, ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్స్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ ప్రెసిడెంట్‌గా ఆయన వివిధ రంగాల్లో…