‘జమిలి’ ముసుగులో దేశాన్ని కబళించే కుట్ర
ఏచూరి ఉండివుంటే ఇలాంటి వాటిపై పోరాడేవారు ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సిఎం రేవంత్ రెడ్డి జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించాలని బీజేపీ చూస్తోందని.. ఇలాంటి సమయంలో సీతారం ఏచూరి లేకపోవడం దేశానికే తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల మధ్య ఐక్యత…