మూడు లేయర్లుగా తెలంగాణ అభివృద్ధి

– నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేసిన పి.జె.ఆర్ – చెరువుల్లో అక్రమ నిర్మాణాలనే హైడ్రా కూల్చివేసింది – పి.జె.ఆర్. ఫ్లైఓవర్ ప్రారంభ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చేందుకు పి.జనార్థన్ రెడ్డి ఎంతగానో కృషిచేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో పి.జె.ఆర్.…
