తక్షణ చర్యలకు సిఎం రేవంత్ ఆదేశం

– వరద పరిస్థితిని సమీక్షించిన మంత్రులు – చాపర్ల కోసం బండి సంజయ్ ఆదేశాలు హైదరాబాద్/ కరీంనగర్/ మెదక్/ ప్రజాతంత్ర,ఆగస్ట్ 28:హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాలీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం…
