గవర్నర్కు సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1 : హైదరాబాద్ లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈమేరకు బొకే అందజేసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జలాలు, నిజాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రం ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.…
