తెలంగాణ రైజింగ్కు మద్దతివ్వండి

విదేశాల్లో, భారత్ కార్యక్రమాల్లోనూ ప్రచారం చేయాలి.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణను సమున్నతంగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని…
