జీనోవమ్ వ్యాలీతో హైదరాబాద్కు గుర్తింపు

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 15: ప్రభుత్వం మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే తమ నిర్ణయాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. శామీర్పేట జీనోమ్ వ్యాలీలో ఆయన మంగళవారం పర్యటించారు. 1.75 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించబోతున్న ఐకోర్ బయోలాజిక్స్ పరిశ్రమ కొత్త ప్లాంట్(ఫెసిలిటీ) ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…
