పీఆర్సీని నియామకానికి సిఎం కెసిఆర్ నిర్ణయం
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్. శివశంకర్ నేతృత్వలో కమిటీని నియమిస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని( పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్గా ఎన్. శివశంకర్ (రిటైర్డ్…