Tag CM KCR shocked by bus accident

బస్సు ప్రమాదంపై సిఎం కెసిఆర్‌ ‌దిగ్భ్రాంతి

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం మృతులకు ఒక్కొక్కరికి లక్ష సాయం ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 3 : ‌కర్నాటకలో బస్సు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ ‌దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.…

You cannot copy content of this page