Tag cm kcr participating in haritha haaram programme

హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణ

‘‘‌రోజు రోజుకు హరించుకుపోతున్న అడవి. పెరుగుతున్న కాంక్రీట్‌ ‌జంగల్‌.  ‌పెరుగుతున్న జనాభా వల్ల వాహన, పరిశ్రమల వ్యర్థ కాలుష్యాల వల్ల జీవారణం అంతా అస్తవ్యస్థమైంది. భూభాగంలో కనీసం 33శాతం ఉండాల్సిన అడవి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో భూమిపై మొత్తం జీవన ప్రమాణాలే తగ్గిపోయి, అనారోగ్యాలు, అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.దీన్ని గుర్తించిన సీఎం కెసిఆర్‌  ‌ప్రపంచంలోనే…