మండలి ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 12: రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఎన్నిక కోసం శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 14న చైర్మన్ ఎన్నిక జరుగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డికే మరోమారు కౌన్సిల్ చైర్మన్గా సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో గుత్తా…