ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలి

~ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి – నష్టపరిహారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి – ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలు మెదక్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో పరిస్థితిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెలికాప్టర్లో వెళ్లారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో కామారెడ్డిలో హెలికాప్టర్ ల్యాండ్ కాలేదు. దీంతో సాయంత్రం 5.20 గంటలకు మెదక్…
