మహిళా సాధికారత కోసం వినూత్న పథకాలు

– మహిళలకు సీఎం రాఖీ పండుగ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను శనివారంనాడు అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల సాధికారతతోపాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు,…
