Tag #CM #Googl GSEC # inaugated # Hyderabad

డిజిటల్‌ సురక్షితమైతే మరింత అభివృద్ధి

గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ ప్రారంభం ముదావహం సీఎం రేవంత్‌రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: గూగుల్‌ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోగా నేడు మన జీవితాలు పూర్తిగా డిజిటల్‌మయమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ను నగరంలో ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసియా పసిఫిక్‌…