వ్యవస్థలో జర్నలిస్టులు కీలకం
దిల్లీ పర్యటనలో సిఎం రేవంత్ను కలిసిన దిల్లీ తెలుగు జర్నలిస్టులు తమ సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై సిఎంకు కృతజ్ఞతలు దిల్లీ, సెప్టెంబర్ 12: వ్యవస్థలో జర్నలిస్టులు కీలకమని, బాధ్యతాయుతమైన రిపోర్టింగ్కు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు…