ఉద్యోగులకు ప్రమాద బీమా చరిత్రాత్మకం

– ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగుల క్షేమమే ప్రాధాన్యం – విద్యుత్ ఉద్యోగ కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం చరిత్రాత్మకమని, ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి…
