ఎంపీ సీఎం కాన్వాయ్ వాహనశ్రేణికి బ్రేక్ డౌన్

కల్తీ డీజిలే కారణంగా నిర్ధారించిన అధికారులు ఇండోర్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కాన్వాయ్నే పెట్రోల్ బంకు నిర్వాహకులు బురిడీ కొట్టించిన సంఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. రత్లంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం మోహన్ యాదవ్ గురువారం రాత్రి రోడ్డు మార్గం గుండా బయల్దేరారు. దోసిగావ్ అనే ప్రాంతంలోని శక్తి ఫ్యూయల్ స్టేషన్లో కాన్వాయ్లోని 19 వాహనాలకు…
