Tag #CM #congratulations #who selected #for Civils Mains

సివిల్స్‌ మెయిన్స్‌కు ఎంపికైన వారికి సీఎం అభినందనలు

\హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : రాష్ట్రం నుంచి సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. యూపీఎస్సీ మెయిన్స్‌-2025 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. సివిల్స్‌ సాధించే…