గాదె వెంకట్ రెడ్డి మృతికి సీఎం సంతాపం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గాదె వెంకట్ రెడ్డి గామరణించారని తెలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఐదుసార్లు ప్రాతినిథ్యం వహించిన వెంకట్ రెడ్డి మంత్రిగా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తుచేసుకున్నారు.…
