అమీర్పేటలో సీఎం ఆకస్మిక పర్యటన

– బుద్ధనగర్లో డ్రెయిన్ సిస్టం పరిశీలన – డ్రైనేజీ సిస్టంను సరిచేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని సూచన – బాలుడితో కలిసి కాలనీలో తిరిగిన సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 10: అమీర్పేటలోని వరద ప్రభావిత ప్రాంతాలైన బుద్ధనగర్, మైత్రీవనం, పక్కనే ఉన్న గంగూబాయి బస్తీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా…
