అమెరికాతో తెలుగువారికి స్నేహపూర్వకమైన బంధం

– యూఎస్-తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరేందుకు చర్యలు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయిందని, అమెరికా ప్రపంచం ముందు అనేక సానుకూల అంశాలను ఆవిష్కరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కాన్సూల్ జనరల్…
