స్వేచ్ఛగా వోటు హక్కు వినియోగించుకోండి
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తెలంగాణ డిజిపి రవిగుప్తా స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : తెలంగాణలో సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్తా తెలిపారు. ప్రజలందరూ నిర్భయంగా తమ వోటు హక్కును వినిగిం చుకోవాలి డీజీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…