రేపు ఓయూకు భారత ప్రధాన న్యాయమూర్తి

ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి హాజరు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రానున్నారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఠాగూర్ ఆడిటోరియంలో “భారత రాజ్యాంగ రూపకల్పనలో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్” అనే అంశంపై విశిష్టోపన్యాసం చేస్తారు. కార్యక్రమానికి భారత అత్యున్నత…
