డిప్యూటి సిఎం భట్టితో సినీ ప్రముఖుల భేటీ

– తెలంగాణ రైజింగ్పై చిరు, నాగ్లతో చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 6: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సినీ నటులు చిరంజీవి, నాగార్జునలతోపాటు పలువురు ప్రముఖులు శనివారం ప్రజాభవన్లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్కు రావాలని వారిని భట్టి విక్రమార్క ఆహ్వానించారు.…
