పంజాగుట్ట చట్నీస్ మెట్ల వ్యవహారం

-హైడ్రా జోక్యంతో పరిష్కారం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: హైదరాబాద్లోని చట్నీస్ పంజాగుట్ట బ్రాంచ్లో దశాబ్ద కాలంగా నెలకొన్న వివాదానికి హైడ్రా అధికారులు తెరదించారు. చట్నీస్ హోటల్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా మూసివేసిన మెట్ల మార్గాన్ని హైడ్రా అధికారులు గురువారం తెరిపించారు. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యపై హైడ్రా తీసుకున్న నిర్ణయం స్థానికంగా పెద్ద…
