చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు షురూ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: మొయినాబాద్ చిలుకూరు బాలాజీ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు శుక్రవారం రాత్రి అంకురార్పణ చేశారు. ఆలయ ప్రధాన మండపంలో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించి బ్రహ్మోత్సవాల ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మొదట సెల్వర్ కూత్తు నిర్వహించి.. వేద మంత్రోచ్చారణతో…
