ఫుడ్ పాయిజనింగ్పై బాలల కమిషన్ సీరియస్

– హాస్టల్ భద్రతా ప్రమాణాలపై ఆకస్మిక తనిఖీ – విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : నగరంలోని బాగ్ లింగంపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్లో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ సభ్యురాలు వందనా గౌడ్…
