Tag Chief Electoral Officer Rajeev Kumar

మూడు ఈశాన్య రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్‌, ‌మేఘాలయాలలో ఫిబ్రవరి 27న పోలింగ్‌ ‌మార్చి 2న కౌంటింగ్‌..‌ ఫలితాల ప్రకటన అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్‌ ‌న్యూ దిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. నాగాలాండ్‌, ‌మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల చేసింది. త్రిపురలో ఫిబ్రవరి 16న…