చేయూత పింఛన్ల పంపిణీలో సాంకేతిక విప్లవం

– పోస్టుమాస్టర్లకు 5G మొబైల్ ఫోన్ల అందజేత – ఇకపై పారదర్శకంగా, వేగవంతంగా పంపిణీ – కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో ఇప్పటివరకు పింఛన్దారుల ధ్రువీకరణ కోసం 2జీ ఆధారిత ఫింగర్ ప్రింట్ పరికరాలను వినియోగిస్తుండగా వాటి స్థానంలో ఆధునిక సాంకేతికతతో…
