ఇక వెంటనే చెక్ క్లియరెన్స్

– ఆర్బిఐ సూచనలతో బ్యాంకుల అమలు – రేపటి నుంచే అమల్లోకి కొత్త విధానం ముంబై, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: చెక్కు వినియోగదారుకలు ఆర్బిఐ శుభవార్త చెప్పింది. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్నో మార్పులొచ్చాయి. ఈ క్రమంలో చెక్ల క్లియరెన్స్ను కూడా గంటల్లో పరిష్కరించే వ్యవస్థ ఆందుబాటులోకి వచ్చింది. శనివారం నుంచి ఇక…
