నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్

పలువురికి గాయాలు..ఆస్పత్రికి తరలింపు పలు ఎంఎంటిఎస్ రైళ్ల రద్దు హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి10: హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిన రైలు నాంపల్లి స్టేషన్లో ఆగే క్రమంలో డెడ్ ఎండ్ గోడను ఢీకొట్టింది. దాంతో రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లాయి. ఈ ప్రమాదంలో పలువురికి…
