మావోయి పార్టీలో గందరగోళం

– మల్లోజుల లేఖపై పార్టీలో అసహనం – పార్టీకి సంబంధం లేదని వెల్లడి – వేణుగోపాల్ను ఉద్యమ ద్రోహిగా ప్రకటన – ఆయుధాలు సరెండర్ చేయాలని ఆదేశం ఖమ్మం, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 23: మావోయిస్ట్ పార్టీలో గందరగోళం నెలకొంది. అగ్రేతలు ఒక్కొక్కరే నేలకు ఒరుగుతున్నారు. పటిష్ట నాయకత్వం లేకుండా పోయింది. దీనికితోడు కోవర్ట్ ఆపరేషన్లు పార్టీ ఉనికినే…
