జీహెచ్ఎంసీ సమావేశంలో గందరగోళం

– వందేమాతరం గీతాలాపన.. నిలబడని ఎంఐఎం సభ్యులు – బీజేపీ అభ్యంతరం.. తీవ్ర వాదోపవాదాలు – ప్లకార్డులతో బీఆర్ఎస్, దున్నపోతుకు వినతితో బీజేపీ నిరసనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాలాపన సమయంలో మజ్లిస్ కార్పొరేటర్లు సీట్లలో నుంచి లేవకపోవడంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కౌన్సిల్ సమావేశంలో మంగళవారం…
