Tag #Changing districts #will have serious consequences #BRS leader Madhusudanachary

జిల్లాలను మారిస్తే తీవ్ర పరిణామాలు

– మాజీ స్పీకర్‌ ‌మధుసూధనాచారి హెచ్చరిక హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 14: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పాలన ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన కొనసాగిస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. బుధవారం హనుమకొండలోని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఆనవాళ్లు…