Take a fresh look at your lifestyle.
Browsing Tag

chairman

బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కి తుమ్మల భారీ షాక్

హస్తం గూటికి ఇల్లందు మున్సిపల్ చైర్మన్ కారులో భారీ కుదుపులు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అదే బాటలో  ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు, వార్డు సభ్యులు ఇల్లందు :  భారీ ఎత్తున నామినేషన్ దాఖలు చేసుకునేందుకు…
Read More...

శ్రీనాథ్ రెడ్డి మృతి రాయలసీమ జర్నలిస్టులకు తీరని లోటు

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ  మాజీ చైర్మన్  దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి భౌతిక కాయానికి రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ నివాళులర్పించారు. గురువారం ఉదయం శ్రీనాథ్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను అమర్ పరామర్శించారు.…
Read More...

కేసుల పెరుగుదల థర్డ్‌వేవ్‌ను సూచిస్తోంది

కోవిడ్‌ ‌టాస్క్‌ఫోర్స్ ‌ఛైర్మన్‌ ‌డాక్టర్‌ ఎన్‌కే అరోరా దేశంలో కోవిడ్‌ ‌మహమ్మారి మరోసారి గుబులు పుట్టిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో విచ్ఛలవిడిగా ఒమిక్రాన్‌ ‌వ్యాప్తి చెందుతోంది. గతవారం రోజుల్లో…
Read More...

ఎమ్మెల్సీ కవితను కలిసిన స్టేట్‌ ‌టూరిజం ఛైర్మన్‌ ఉప్పల

సిద్ధిపేట, డిసెంబర్‌ 11 (‌ప్రజాతంత్ర బ్యూరో): టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ముఖ్యమైన నాయకురాలు, సిఎం కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిద్ధిపేటకు చెందిన రాష్ట్ర టూరిజం శాఖ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ ‌గుప్తా శనివారం కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక…
Read More...

రాజ్యసభలో సభ్యుల తీరుపై కంటతడి పెట్టిన ఛైర్మన్‌

ఆవేదన వ్యక్తం చేసిన ఉప రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభలో కంటతడి పెట్టారు. పార్లమెంట్‌లో ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరుపై కలత చెందిన రాజ్యసభ చైర్మన్‌ ‌వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పార్లమెంట్‌ ‌వర్షాకాల…
Read More...

జర్నలిస్టులకు అండగా మిడియా అకాడమి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌తెలంగాణలో ఇప్పటి వరకూ కొరోనా వైరస్‌ ‌బారిన పడిన 337 మంది జర్నలిస్టులకు 59.30 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించినట్టు తెలంగాణ మిడియా అకాడ ఛైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. వీరిలో పాజిటివ్‌వచ్చిన 256 మంది జర్నలిస్టులకు…
Read More...

తేమ, తాలు పేరుతో తరుగు తీస్తే తాటా తీస్తాం

పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ ‌మారెడ్డి హెచ్చరిక ధాన్యాగారంగా తెలంగాణ యాసంగిలో ఐదేళ్లలో 700శాతం పెరిగిన ధాన్యం కొనుగోళ్లు హమాలీ, గన్నీ సంచుల కొరతను అధిగమిస్తున్నాం తేమ, తాలు పేరుతో వ్యాపారులెవరైనా తరుగును తీస్తే తాటా తీస్తామని…
Read More...

కొరోనా నిర్మూలనకు పాడి రైతుల భారీ విరాళం

దేశంలోనే మొదటి సారి సిద్ధిపేట రైతులచే ప్రారంభం తమ వంతు భాగస్వామ్యంగా సిఎం సహాయ నిధికి రూ.5 లక్షల 116 రూపాయల చెక్కు అందజేత పాడి రైతులు కొరానా నిర్మూలనకు భారీ విరాళం ఇవ్వడం.. దేశంలోనే మొదటి సారిగా సిద్ధిపేట రైతుల నుంచే…
Read More...

పెండింగ్‌ ‌పనులను త్వరగా పూర్తి చేయాలి: మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష

ప్రజాతంత్ర, సంగారెడ్డి: జహీరాబాద్‌ ‌మున్సిపల్‌లో కొనసాగుతున్న పెండింగ్‌ ‌పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జహీరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా…
Read More...