రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

న్యూదిల్లీ, సెప్టెంబర్ 6: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో శనివారం భేటీ అయ్యారు. జపాన్, చైనా దేశాల పర్యటన ముగించుకుని దిల్లీకి తిరిగొచ్చిసిన ప్రధాని మోదీ తన పర్యటన విశేషాలను రాష్ట్రపతితో ప్రస్తావించారు. చైనా తియాన్జిన్లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు జరిగిన షాంఘై సహకార…
