Tag #Centre #purchases cotton #Minister Kishanreddy

పత్తిని కేంద్రమే కొనుగోలు చేస్తుంది

 – సీసీఐ ద్వారా క్వింటాల్‌ ‌పత్తి రూ.8,110 – కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌17: ‌కేంద్ర ప్రభుత్వం పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. క్వింటాల్‌ ‌పత్తి రూ.8,110 ధరకు సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణలో పత్తి సాగు ఉత్పత్తి పెరుగుతోందని.. పత్తి ఉత్పత్తిలో…

You cannot copy content of this page