జల వివాదంపై కమిటీని నోటిఫై చేసిన కేంద్రం

– నేతృత్వం వహించనున్న కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్ న్యూదిల్లీ, జనవరి 2ః తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాద పరిష్కారానికి సంబంధించిన కమిటీని ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం.. సహకార సమాఖ్య విధానంతో గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య…
