యూరియా వైఫల్యం కేంద్రానిదే

– ప్రభుత్వంపై బురదజల్లుతున్న బిఆర్ఎస్ - మండిపడ్డ మంత్రి సీతక్క ఖమ్మం, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 18: ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా, వైరా మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసి బదనాం…
