తెలంగాణపై కేంద్రం వివక్ష

– ‘సెమీ కండక్టర్’ కేటాయించకపోవడం అన్యాయమే – అన్ని అర్హతలున్నా విస్మరించారు – పున:పరిశీలించాలని మంత్రి శ్రీధర్బాబు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు.…
