కోల్ సేతు విండోకు కేంద్రం ఆమోదం

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: దేశంలోని బొగ్గు, గనుల రంగంలో ప్రధాన. మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఫలితంగా గనుల రంగంలో సమూల మా ర్పులు జరిగాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు.…
