మేడిగడ్డ సేఫ్టీపై కేంద్రబృందం పరిశీలన
బ్యారేజ్ కుంగడంలో కుట్రకోణం ఇంజనీర్ ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు మేడిగడ్డ సేఫ్టీపై కేంద్రబృందం పరిశీలన మహదేవ్పూర్,ప్రజాతంత్ర,అక్టోబర్24: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగడంపై కేసు నమోదయ్యింది. మరోవైపు మంగళవారం కేంద్రబృందం ఇక్కడ పర్యటించి కుంగిన ప్రాంతాన్ని పరిశీలించింది. మహదేవ్పూర్ పోలీసులు ఈ కేసు రిజిష్టర్ చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు…