‘జయజయహే..’ మైలురాయిగా నిలుస్తుంది

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – అందెశ్రీ మృతికి తీవ్ర సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10: తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో సమాజంలోని అన్ని వర్గాలను కదిలించి ఉద్యమం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించించిన గొప్ప వ్యక్తి అందెశ్రీ అని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి కొనియాడారు. మరీ ముఖ్యంగా జయజయహే తెలంగాణ జననీ…
