కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉదారత

– టెన్ల్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించేందుకు నిర్ణయం న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 13: విద్యార్థుల చదువు, వారికి కనీస సదుపాయాలు కల్పించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి విద్యార్థుల పట్ల తన ఉదారతను చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న వారిపై ఫైనల్ పరీక్ష…
